బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో భారత టైటిల్ ఆశలు మోస్తున్న మిక్స్డ్ డబుల్స్ ద్వయం ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కపిల-�
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధుతో పాటు కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు ప్రిక్వార్టర్స్కు చేరినా లక్ష్యసేన్, ప్రణ
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ తప్ప మిగిలిన భారత అగ్రశ్రేణి షట్లర్లు తొలిరౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్లో సింధు 18-21, 21-14, 21-19 తేడాతో మలేషియ�
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి నయా చరిత్ర లిఖించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి తొలి గేమ్ను గెలుచుకుని రెండో గేమ్�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పరాజయాలతో టోర్నీ ను�