బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 2023-24కు గానూ రికార్డు స్థాయిలో రూ. 7,68,83,968 ఆదాయం వచ్చింది. గతేడాది కం టే ఈసారి దాదాపు రూ.రెండు కోట్లు పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి చివరి వరకు మార్కెట్కు వచ్చిన వివిధ వ్యవస�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో వేరుశనగకు ధర పెరిగింది. గత శుక్రవారం వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రూ.87 అధికం రాగా.. సోమవారం రూ. 220 పెరిగాయి. కందులకు కూ�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం వే రుశనగకు ధరలు తక్కువగా వేశారంటూ రైతులు ఆందోళనకు దిగిన అంశం తెలిసిందే.