రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ, ప్లేస్మెంట్స్ కల్పించడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యశిక్షణ కోసం ‘ది నేషనల్ అసోసియేషన్ ఆ
ఖమ్మం నగరంలో ఆరు పరీక్షా కేంద్రాల్లో బుధవారం ప్రశాంతంగా జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్ బీఆర్క్ పరీక్ష జరిగింది. 1,071 మంది అభ్యర్థులకు 1,041 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల (సెషన్-2) వ�
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓ యూనివర్సిటీలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావాలకాలనీకి చెందిన రాథోడ్ దీప్తి(19) బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ నగరం పటాన్చెరు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు: గుంటూరు శివారు గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నిందితుల వివరాలను మ