రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లెక్క తప్పింది. సీట్ల సంఖ్యలో తేడాలతో గందరగోళం నెలకొన్నది. పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,403 సీట్లు తగ్గాయి. ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 10న న�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా, లేఆఫ్ల భయం, ట్రంప్ టెంపరితనం తదితర అనేక భయాందోళనలు పట్టిపీడిస్తున్నా విద్యార్థులు వీటిని లెక్కచేయడం లేదు. తమ దారి బీటెక్ దారే అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో�
బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
బీటెక్ కోర్సుల్లో తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 5,039 సీట్లు భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. ఎప్సెట్ తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో 93, యూనివర్సిటీల్లో
BTech | రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 69,375 (80.97%) సీట్లు నిండాయి. ఇంకా 16, 296 సీట్లు భర్తీ కావాల్సి ఉన్నది.
బీటెక్లో 50% మేనేజ్మెంట్ కోటా సీట్లే దందాకు అవకాశమిచ్చిన బీజేపీ సర్కారు హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): డాక్టర్లు తప్పు చేస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. అదే ఇంజినీర్లు తప్పుచేస్తే వందల మంది జీవితాల�