రాఘవాపూర్ గ్రామ శివారులోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వసంత పంచమి వేడుకల్లో భాగంగా రెండో రోజు గురువారం క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో సరస్వతీదేవికి అభిష�
అయ్యప్ప స్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామిని కీర్తిస్తూ సాగిన శోభాయాత్ర అందరిలో భక్తి భావాన్ని నింపింది. వందలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తజన వాహినితో శోభాయాత్ర �
మండలంలోని దొడగుంటపల్లిలో గురువారం అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘ నంగా నిర్వహించారు. గురుస్వామి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో రమేశ్శర్మ, పవన్శర్మ, చిట్యాల నరేందర్ గురుస్వామిల సమక్షంలో మహాపడిపూజ ని
కొత్తకోట పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం 4గంటలకు గణపతి హోమంతో అంబాభవానీ ఆలయంలో అయ్యప్పస్వామికి అభిషేకించి కలశాలను సుబ్రహ్మణ్యస్వామికి అర్పించి కావడిలతో పూజా కార్యక్రమాలను నిర్వహి
మల్లాపూర్ మండలంలోని మొగిలిపేటలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఎండీ మహబూబ్ఖాన్ బుధవారం అయ్యప్ప దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు.
అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నుంచి అయ్యప్ప మాలధారుల కోలాహలం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ వరకు ఎంతో పవిత్రత.. నిష్టలతో41 రోజులపాటు కఠిన నియమాలతో మాలధారులు దీక్ష చేపడతారు. నిత్యం పూజలతోపాటు సాయంత�
Ayyappa Deeksha | కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీ
అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.