మకరజ్యోతికి సమయం దగ్గరపడుతున్న వేళ అయ్యప్ప దీక్షాపరులకు కొత్త సమస్య వచ్చి పడింది. వివిధ కారణాలతో జనవరి ఒకటో తేదీ నుంచి 15 దాకా కేరళకు వెళ్లే దాదాపు 20 ట్రైన్లను రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
అయ్యప్ప స్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామిని కీర్తిస్తూ సాగిన శోభాయాత్ర అందరిలో భక్తి భావాన్ని నింపింది. వందలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తజన వాహినితో శోభాయాత్ర �
పాలమూరు అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పకొండపై ఆల య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన �
కొత్తకోట పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం 4గంటలకు గణపతి హోమంతో అంబాభవానీ ఆలయంలో అయ్యప్పస్వామికి అభిషేకించి కలశాలను సుబ్రహ్మణ్యస్వామికి అర్పించి కావడిలతో పూజా కార్యక్రమాలను నిర్వహి
నలభై ఒక్క రోజు పాటు దీక్ష చేసి, శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు మార్గ మధ్యంలోనే అనంత లోకాలకు వెళ్లారు. స్వాములు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డ
కఠోర దీక్షలు చేసే అయ్యప్ప స్వాముల కోసం వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో మాలధారులకు నిత్యాన్నదానం నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నది హుస్నాబాద్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ. ప్రత్యేకంగా సిద�
మల్లాపూర్ మండలంలోని మొగిలిపేటలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఎండీ మహబూబ్ఖాన్ బుధవారం అయ్యప్ప దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు.
చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎన్నికల సమయంలో రూ.250కి పైగానే ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విత్ స్కిన్ కిలోకు రూ.120, స్కిన్ లెస్ రూ.140 చొప్పున అమ్ముతున్నారు.
అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నుంచి అయ్యప్ప మాలధారుల కోలాహలం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ వరకు ఎంతో పవిత్రత.. నిష్టలతో41 రోజులపాటు కఠిన నియమాలతో మాలధారులు దీక్ష చేపడతారు. నిత్యం పూజలతోపాటు సాయంత�
Ayyappa Deeksha | కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీ