హైదరాబాద్ : మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు యూజర్లకు అవగాహన కల్పిస్తోంది. “కూ” యాప్ లోని యూజర్లు, స్థానిక భాషలలో తమపోస్టులను షే
వికారాబాద్ : రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కేక్ కట్ చేసి నూతన �
షాద్నగర్/షాద్నగర్రూరల్ : ఆధునిక సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని షాద్నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్ర�
వరంగల్ : సీజనల్ వ్యాధుల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. 10 గంటల 10నిముషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 62వ డివిజన్ సోమిడి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్�
అశ్వారావుపేట: ఆయిల్ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఉద్దేశ్యంతోనే సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయిల
ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని �
కంది పంటలు పరిశీలించిన కేంద్ర వ్యవసాయ బృందం చేవెళ్ల రూరల్ : గత జూన్ మాసంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద కంది ఎల్ఆర్జీ-52 కొత్త వంగడానికి సంబంధించిన 8.96 క్వింటాళ్ల విత్తనాలు చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల ర
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం ఇందల్వాయి: ప్రజల కోసం రూపొందించుకున్న చట్టాలు ప్రజల భాషలో తెలియజేయడానికి ‘పాన్ ఇండియా అవగాహన కార్యక్రమ ఉద్దేశమని జిల్లా న్యాయ
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా
దళిత బంధువులు| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరా