పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ ఇప్పుడు హరితహననంగా మారిపోయింది. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుని అప్పటి సర్కారు పచ్చదనం పెంపునకు కృషి చేయగా, కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల్లేక పంచాయతీలు నీరసించి పోతున్నాయి. ఈ ప్రభా వం హరితహారంపైనా పడింది. ఫలితంగా మొక్కల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిం ది. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హుస్సేల్లి గ్రామ రహదారి ఇది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవెన్యూప్లాంటేషన్ కింద గ్రామ చౌరస్తా నుంచి గుంజేట్టికి వెళ్లే ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా ర�