తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉన్నదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రుమలలో వసతి దొరకడం లేదని తరచూ ఫిర్యాదులు అందుతుండటంతో తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతికి తరలించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, చక్కటి ప్రణాళికతో లక్ష్యాలను సాధించుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. లక్ష్యాలను అనుగుణంగా కష్టి�
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించిన మీదట త్వరలో తిరుపతిలో దివ్వ దర్శనం టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తామని ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. జూలై 7వ తేదీ సెప్టెంబర్ నెలకు సంబంధ�
స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షించకుండా వెంకన్న దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిం�
తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని �