కేరళలోని త్రిసూర్ యొక్క కాలాతీత స్వర్ణ వారసత్వాన్ని నిర్మస్తూనే భారతదేశ బంగారు మార్కెట్కు నిర్మాణం, నమ్మకాన్ని తీసుకొచ్చిన మార్గదర్శక వ్యవస్థాపకుడు జోస్ అలుక్కాస్ అని కేంద్ర మంత్రి సురేశ్ గోపి, �
Long Journey to Freedom | నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు రాపోలు సీతారామరాజు అనువదించిన నెల్సన్ మండేలా ఆత్మకథ స్వేచ్చకోసం సుధీర్ఘ ప్రయాణం ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
మా గ్రామం తలకొండపల్లి. వెయ్యి పైచిలుకు జనాభా ఉండేది. ఇప్పుడు రెండున్నర వేల పైమాటే. తలకొండపల్లి మహబూబు నగరు జిల్లా కలువకుర్తి తాలూకాలో చేరినది. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏదీలే�
‘భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు సహజం. చిరంజీవికీ, నాకూ మధ్య తలెత్తింది అలాంటివే. నిజానికి అప్పుడేం జరిగిందో కూడా నాకు గుర్తులేదు’ అన్నారు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన చిరంజీవి జీవిత చరిత్
పాపమైనా పుణ్యమైనా.. జీవి చేసే చర్యకు భగవంతుడిచ్చే ప్రతిచర్యనే కర్మసిద్ధాంతం అంటారు. బ్రహ్మానందంతో కాసేపు మాట్లాడినప్పుడు.. ఆయన జీవితాన్ని పరికించి చూసినప్పుడు.. కర్మసిద్ధాంతానికి ప్రతీకగా కనిపించారు. క�
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై రాసిన ఆటోబయోగ్రఫీ ఉంగలిల్ ఒరువన్ పుస్తకం తొలి భాగాన్ని ఈనెల 28వ తేదీన రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. తమిళనాడు సీఎంవో కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకట�