న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా యువ పేసర్ నాథన్ ఎలీస్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్-14వ సీజన్ రెండో దశలో అతడు పంజాబ్ తరఫున బరిలో ది
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. భారత్లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే