హత్య, హత్యాయత్నం కేసులో 43 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిప ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉండగానే మరణించారు.
యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బుధవారం నల్లగొండ ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ తీర్పు వెల్లడించారు. క
సినీనటుడు మంచు మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై దాడి కేసులో పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ఎంపీ, ఆ దేశ క్రికెట్ జట్టు ఆల్రౌండర్ అయిన షకీబ్ అల్ హసన్పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఢాకాలోని అడబొర్ పోలీస్ స్టేషన్లో రఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి తన కొడుకు మరణానికి మాజీ ప్రధాన�
మావల గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీ పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి సభ్యులు జిల్లా ఎస్పీ గౌస్ అలంను కోరారు.
ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. లక్షద్వీప్ ఎంపీగా ఉన్న ఫైజల్ తనపై ఉన్న హత్యాయత్నం కేసును కొట్టి వేయాలంటూ చేసిన విజ్ఞప్తిని కేరళ హైకోర్టు తిరస్కరించింది.
పరస్పర దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలు 9 మందిపై హత్యాయత్నం కేసు నిజామాబాద్ జిల్లాలో ఘటన నవీపేట, మే 1: బర్రెదూడ పోయిందంటూ తాగివచ్చి అల్లుడితో ఘర్షణకు దిగటం పరస్పర దాడులకు దారితీసింది. దాడిలో కత్తులు, కర్రల