ప్రపంచంలో ఉన్న ఖండాలెన్ని అని అడిగితే ఠక్కున ఏడు అని అందరూ సమాధానం చెబుతారు. కానీ, భవిష్యత్తులో ఆరు అని చెప్పాల్సి రావచ్చు. ఎందుకంటే, ప్రపంచంలో ఉన్న ఖండాలు ఏడు కాదు, ఆరు మాత్రమేనని బ్రిటన్కు చెందిన ఓ యూని�
ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఏ23ఏ’ ఐస్బర్గ్ (మంచుకొండ) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకొస్తున్నది. అంటార్కిటికా నుంచి విడిపోయి అట్లాంటిక్ మహా సముద్రంలో కొట్టుకొస్తున్న ఈ భారీ హిమ పర్వతం మున్ముందు దక్షిణ జార్�
Aeolus Satellite | డెడ్ శాటిలైట్ను తొలిసారి భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. దీని కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీల�
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన ఐదుగురు మరణించారు. వీరిని తీసుకెళ్లిన మినీ జలాంతర్గామి కుప్పకూలి ముక్కలైందని అమెరికా కోస్ట్గార్డ్ ప్రకటించింది.
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి కొంతమంది చేపట్టిన సాహసయాత్ర ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది. టూరిస్ట్ సంస్థ ఓషియన్గేట్ పంపిన ‘టైటానిక్ సబ్ మెర్సిబుల్' (మినీ జలాంతర్గామి) ఆదివార�
నడిసముద్రంలో విధులు.. కనుచూపు మేర కూడా కనిపించని భూభాగం.. ప్రమాదకర జలాల్లో ప్రయాణం.. అయినా వెనక్కి తగ్గలేదు. తనకిష్టమైన ఉద్యోగం సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు. అనుకున్నది సాధించాడు.
లిస్బన్: అట్లాంటిక్ సముద్రంలో బోటు మునిగిన ఘటనలో 62 ఏళ్ల నావికుడు ఆ బోటు కిందే సుమారు 16 గంటల పాటు సజీవంగా ఉన్నాడు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి సుమారు 12 మీటర్ల పొడుగు ఉన్న బోటులో అతను బయలుద
వాషింగ్టన్: సందర్శకులతో రద్దీగా ఉన్న సముద్ర బీచ్లో ఒక హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. వీకెండ్ కావడంతో మియామీ బీచ్ సందర్శకులతో �