Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ నివాళులర్పించారు. �
విలువలు లేవు.. సిద్ధాంతాలు అసలు లేవు.. నాయకులు లేనే లేరు.. ఇద్దరే ఇద్దరు.. మహామహులు స్థాపించిన పార్టీని కబ్జా చేసేశారు. ఎవరి మాటకూ ప్రాధాన్యం లేదు. వాళ్లిద్దరూ ఏది చెప్తే అదే సిద్ధాంతం.. ఏది పాటిస్తే అదే విలువ.
రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసిన వాజపేయి ప్రస్తుత రాజ్యాంగం మార్చాలన్నదే బీజేపీ టార్గెట్ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు గిట్టని కాషాయ పార్టీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అది 2000 ఫిబ్రవరి 22. వాజపేయి నేతృత్వంలో అప్పటి �
Hindi in UN : ప్రపంచ దేశాలు సభ్యులుగా ఉన్న ఐక్యరాజ్య సమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చరిత్ర సృష్టించారు. ఇది జరిగి ఇవ్వాల్టికి...
వాజ్పేయి| భారత మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయమకమిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.
మాజీ ప్రధాని వాజ్పేయి| మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
భూముల వేలంపై బండి సంజయ్ అడ్డగోలు వాదన పీఎస్యూల అమ్మకాలను మొదలుపెట్టిందే వాజపేయి ప్రభుత్వరంగ సంస్థల ఉనికి లేకుండా చేస్తున్న మోదీ ఇప్పటికే 145 సార్లు పెట్టుబడుల ఉపసంహరణ రాష్ర్టాల్లోని ఆస్తులనూ విక్రయి�
తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటుచేయగా.. ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్జేయి 1996 లో సరిగ్గా ఇదే రోజున ప్రమాణం చేశారు. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్ర�