గ్రహశకలాలు భూమిని ఢీకొడితే సంభవించే విపత్తును అంచనా వేయడం కూడా కష్టమే. అరుదుగా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఊహనే ఆందోళన కలిగిస్తుంది. అత్యంత కచ్చితత్వంతో గ్రహశకలాల గమనాన్ని గుర్తించి, భూమికి ప్ర
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. �
భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు.
భవిష్యత్తులో అంతరిక్షంలో చేపట్టబోయే నిర్మాణాల కోసం కావాల్సిన పదార్థాలను గ్రహశకలాల నుంచి సేకరించే అవకాశం ఉందని అంటున్నది బెంగళూరుకు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్ పిక్సెల్ స్పేస్.
భూమిపై నీళ్లు ఉండటం వల్లనే ఇన్ని కోట్ల ప్రాణులు జన్మించాయని చెప్తారు. అందుకే నివాసయోగ్యమైన గ్రహాలను వెతికే సమయంలో కూడా ఆయా గ్రహాలపై నీరు ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేస్తుంటారు శాస్త్రవేత్తలు. అయితే
న్యూఢిల్లీ, జూన్ 3: రోదసి నుంచి జారిపడే గ్రహశకలాలను ముందస్తుగా గుర్తించేందుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను భారత్లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జి