మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 16 మంది సిట్టింగ్ ఎంపీ, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Criminal Cases: లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో.. సుమారు 46 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్న
Nakul Nath | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Polls) హడావుడి ఊపందుకుంది. ఇక తొలి విడత (Phase 1) పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇందులో అత్యంత ధనవంతుడిగా మధ్యప్రదేశ్లోని ఛింద్వారా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియ�
Lok Sabha | 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్సభ (Lok Sabha) పదవీ కాలం జూన్ 16, 2024తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 17వ లోక్సభకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా వెల్లడించ�
దేశంలోని రాజకీయ పార్టీలకు అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వందల కోట్ల రూపాయాలు వచ్చిపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో 76 శాతానికిపైగా(దాదాపు రూ.887 కో�