తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. జప్తు చేసిన జయలలిత ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీచేస�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి ప్రభావం హెచ్ఎండీఏను వెంటాడుతోంది. వారం రోజుల పాటు ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున �
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్