కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరో వివాదంలో చిక్కుకొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో ఆదివారం ఓ సభలో రాహుల్ ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్ ఇచ్చారు. తొలుత కుక్కకు బిస్క�
తమ మతం ఆమోదించినప్పటికీ.. రెండో వివాహం చేసుకోవాలనుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తెలిపారు. భార్య బతికుండగా ఉద్యోగులు �
అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, త్వరలో ఇతర మదర్సాలను కూడా మూసివేస్తామని పేర్కొన్నారు.
అస్సాం సీఎం హిమంతకు 30 మంది సివిల్ సర్వీసు అధికారుల ఫిర్యాదు గువాహటి, మే 27: అస్సాంలోని లఖీపూర్ ఎమ్మెల్యే(బీజేపీ) కౌశిక్ రాయ్ తమను వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, విధి నిర్వహణలో అవమానిస్తున్నాడని, న
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మెన్ మర్రి శశిధర్రెడ
డెహ్రాడూన్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిజాబ్ అంశంపై చర్చ జరుగుతున్నది. ముస్లిం విద్యార్థినులు క్లాస్లో హిజాబ్ ధరించడాన్ని బీజేపీ, దాని అనుబంధ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ�