కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండ లం తుంగెడ గ్రామ శివారులోగల 417 కంపార్టుమెంట్లోని భూమి లో శుక్రవారం అటవీశాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూముల విషయమై నెల రోజులుగా ఇరు వర్గాల మధ
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్స్టేషన్లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పాసిగాం గ్రామ శివారులో గల పూలాజీ బాబా ఆశ్రమంలో నాలుగేండ్ల క్రితం జరిగిన బాలుడు రిషి డెత్ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యువత, ప్రజలు మావోయిస్టులకు సహకరించి, భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య సూచించారు. మండలంలోని వెల్గి, లక్ష్మీపూర్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతా ల్లో ఆదివారం ఉదయం వాంకిడి సీఐ శ్రీని�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్షిప్లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్ప