Asia Cup Controversy | భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతం
ఇటీవలే ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి కప్ను గెలుచుకున్న భారత జట్టు ట్రోఫీని తీసుకోకుండానే స్వదేశానికి తిరిగిరాగా అందుకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Mohsin Naqvi | ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై మీడియ అడిగిన ప్రశ్నలకు ఏసీసీ, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించేందుకు నిరాకరించారు. గత నెల దుబాయి వేదికగా పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు ఆసియా కప్ టైటిల్ను సాధ�
Asia Cup | పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన పరిణామాలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఇండియా టుడే కథనం ప్రచురించింద�
Asia Cup trophy | ఆసియా కప్ ఫైనల్లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్పై భారత్ ఘన విజయం సాధించగా.. ట్రోఫీ (Asia Cup trophy)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB chief) మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) చేతుల మీ�
BCCI | ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ (Team India) చిత్తుచేసింది. దీంతో టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు విజయంపై భారత క్రికెట్ బోర్డు (BCCI) కూడా తన సంతోషాన్ని పంచుకుంది. ఈ
Asia Cup trophy | ఆసియా కప్ ఫైనల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లేయర్ల కరచాలనంతో రచ్చ చెలరేగగా, తాజాగ�
Suryakumar Yadav : ఒకవేళ ఇండియా ఆసియాకప్ ఫైనల్లో గెలిస్తే, అప్పుడు ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో పీసీబీ చీఫ్ మోషిన్ నఖ్వీ ఉంటే, ఆ ట్రోఫీని తాము అందుకోబోమని భారత కెప్టెన్ సూర్యకుమార్ అల్టిమేటం జారీ చేసినట్�