చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రెండ్రోజుల క్రితం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడా
వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఊహించినదానికంటే వేగంగా రికవరీ అవుతున్నాడు. వెన్నునొప్పి వేధించడంతో బుమ్రాకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అ�
రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు అమూల్యమైన ఆస్తి అని అంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. విరామం అతడి దృక్పథాన్ని మార్చేసిందని.. పొట్టి ఫార్మాట్లో అతడు �
నేడు భారత్, పాక్ హై వోల్టేజ్ వార్ విరాట్ కోహ్లీపైనే నజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీల్లో తప్ప దైపాక్షిక సిరీస్ల్లో ఎదురుపడని.. భారత్, పాకిస్థా
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాకిస్తాన్లు ఈనెల 28న తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కంటే ముందే జరుగనున్న దాయాదుల పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా
టీమిండియా స్టా్ర్ క్రికెటర్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొత్త అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావించే ఆసియా కప్లో కోహ్లీని ఓపెనర్గా చూస్తామేమో? అని పార్థివ్ అన్నాడు. కోహ్లీ �
షెడ్యూల్ విడుదల దుబాయ్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం త్వరలో రాబోతున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్లో దాయాది పాక్
Asia Cup-2022 | ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సెక్రెటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. ఈ నెల 27న టోర్నీ ప్రారంభంకానున్నది. 28న దయాది జట్టు పాక్తో భారత జట్టు త
గతేడాది పొట్టి ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో భంగపడ్డ భారత్ దానికి బదులుతీర్చుకోవాలని కొద్దికాలంగా ఎదురుచూస్తున్నది. అయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో దాయాదుల పోరు చూడటం
ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చే�
హాకీ ఆసియా కప్ సూపర్-4లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో భారత్ 2-1తో జపాన్పై విజయం సాధించింది. తద్వారా లీగ్ దశలో జపాన్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమ్ఇండియా బదులు తీర్చుకుంది.
ఆసియా కప్లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ను ఓడించింది. జకార్తాలో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో జపాన్పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మన్జీత్ సింగ్.. భారత జట్టుకు �