హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ఆశ వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం టీఆర్ఎస్�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కేంద్రానికి, రాష్ర్టాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు దయనీయ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్రానికి, రాష్ర్టాలకు జాతీయ
కాల్వశ్రీరాంపూర్, మే 18: కరోనా వేళ ఆశ కార్యకర్తల సేవలను గుర్తించి.. నెల పింఛన్ విరాళంగా అందించి ఔదార్యం చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రానికి చెందిన దివ్యాంగు�
వరంగల్ అర్బన్ : లాక్డౌన్ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సహాయం నిమిత్తం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) 20 ఉచిత భోజన పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ స�
ఘట్కేసర్ రూరల్, మార్చి 7 : ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఆశా వర్కర్లు అందించిన సేవలు అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…అవుషాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగ