Arogya Lakshmi Scheme | అంగన్వాడీ సెంటర్స్ అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత తల్లులు అందరూ సద్వినియోగించుకోవాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి తెలిపారు.
సమాజంలో సగభాగమైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వివిధ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహిళల పక్షపాతిగా మారింది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్న అతివల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్�
ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో సేవలందించే అంగన్వాడీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. పేద-ధనిక, కులము-తలము వంటి అంతరాల్లేని అద్భుత కేంద్రాలు, అమృత హ�
మాతా శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్షయ పాత్ర, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుండగా, ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల
అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభు త్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చు ట్టింది. కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు పక్కదారి పట్టకుండా వాటికి బ్లూ, గ్రీన్, రెడ్ రంగు ల్లో ముద్ర వేసి
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి సమైక్య పాలన వరకు ప్రోత్సాహం కరువైన మహిళలకు, రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నది. ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగ�
మాతాశిశు సంరక్షణ సేవల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మాతాశిశు సంరక్షణపై ప్�
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ భా�
‘గర్భిణులకు సకాలంలో పౌష్ఠికాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు.. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే బలమైన దేశ నిర్మాణం సాధ్యం..’ అని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ ఓ మహత్తర ఆలోచన చేశారు.
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. బాలామృతంతో పాటు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చిన్నారుల కోసం అందజేస్తున�
ఆరోగ్యశాఖ పద్దుపై చర్చలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ విశ్వసిస్తారని, అందుకే బడ్జెట్లో వైద్యానికి అత్యధిక నిధు�