ప్రజలను పట్టి పీడించుకుతింటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడం సబబేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే,
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన ఈశ్వర్చంద్ర రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు లాకర్లో ఉన్న కిలోన్నర బంగారు ఆభరణాలను శుక్రవారం మధ్
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం ఆర్మూర్కు రానున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైప�
అలనాడు నవసిద్ధుల తపోవనమైన ఆ నల్లని బండరాళ్లు కాలక్రమేణా నవనాథసిద్ధుల గుట్టగా కీర్తికెక్కింది. ఈ నవనాథ సిద్ధులగుట్ట ప్రకృతి సోయగాల తోరణం.. సహజ అందాల పుణ్యక్షేత్రం. కపిలవర్ణంలో కళకళలాడే ఈ గుట్ట ఇప్పుడు పర
రాష్ట్ర పోలీసు శాఖలో ‘ఫంక్షనల్ వర్టికల్' పని విధానంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను