TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగ�
తిరుమలలో ఈ నెల 13 నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి జరిపే ఆర్జిత సేవలను టీటీడీ పాలకమండలి రద్దు...
శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు...
Tirumala News | తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి 18 నుంచి 20వ తేదీ వరకు (మూడు రోజులు) పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
ఆర్జిత సేవలు | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంత�
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున
యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత | యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.