వినయ్కుమార్, శ్రావణి, అరవింద్, నోమిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాలమేగా కరిగింది’. ‘కలహాలే లేని ఓ ప్రేమకథ’ ఉపశీర్షిక. సింగార మోహన్ దర్శకుడు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రేక్షక�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చక్క అరవింద్ (16) బాసరలో పీయూసీ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవా�
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత గ్రాండ్మాస్టర్ అరవింద్ దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీని గెలుచుకున్నాడు. అరవింద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, టాప్ టెన్లో ఏడుగురు భారతీయులు చోటు దక్కించుకోవడం గమనార్హం. మరో భారత గ్రాండ్మా
పాత రోజులలో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగానే రూపొందేవి. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ సెట్స్ ప