ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణం జగన్కు తెలిసి జరిగి ఉండదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా స్కామ్ జరిగిందని తాను నమ్మడం లేదని చెప్పారు. ఏప�
AP Liquor Case | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి స్పందించారు. ఈ కేసులో సిట్ అధికారులు నారాయణ స్వామిని దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక సమాచార�
AP Liqour Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో అదనపు చార్జ్షీట్ను సిట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్షీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం నాడు సమర్పించారు. ముగ్గురు నిందితుల పాత
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడైన వెంకటేశ్ నాయుడు (ఏ34) నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో బయటకొచ్చింది. ఇతను కీలక నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అను
AP Liquor Policy | ఏపీలో నూతన మద్యం పాలసీ ఖరారైంది. రెండేళ్ల కాలపరిమితితో కొత్త పాలసీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉండను�
AP Liquor Policy | ఏపీ లిక్కర్ పాలసీపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 కంటే ముందున్న పాలసీనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రూపొంది�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బార్ లైసెన్సింగ్ విధానంతో ఖజానా కలకలలాడుతున్నది. బార్ల వేలానికి లెక్కకు మించి స్పందన కనిపించింది. కోట్లల్లో కుమ్మరించి మరీ బార్ల లైసెన్�