ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏకంగా సీఎంపై దాడి జరగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిర
గుండె ఆపరేషన్ కోసం ఏపీలో గ్రీన్చానెల్ ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్లో, అక్కడి నుంచి తిరుపతికి విమానంలో తరలించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ర్టాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజ
ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోని సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించార�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూకే పర్యటనకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్కు అనుమతి ఇచ్చ
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ‘వ్యూహం’ ‘శపథం’ అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘వ్యూహం’ చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వస్తున్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం వి�