సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కీళ్లు అరిగి నొప్పులు మొదలవుతాయి. కానీ, ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే కీళ్ల సమస్యలు పలకరిస్తున్నాయి. శరీరంలో క్యాల్షియం, ప్రొటీన్ లోపం వల్ల మ
ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో విపరీతమైన వేడి, ఆహార పదార్థాలు తొందరగా పాడైపోవడం, కలుషితమైన నీళ్లు మొదలైన వాటి కారణంగా పొట్టలో గడబిడ తలెత్తడం సాధారణమే. విరేచనాలు, కడుపునొప్పి బాధిస్తుంటాయి.
చలికాలంలో చర్మ సమస్యలు అధికమై.. తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. చర్మ సంరక్షణ కోసం లేనిపోని చిట్కాలు పాటిస్తుంటారు. అయితే, మన దినచర్యలో భాగమైన స్నానంతోనే అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతు�
పసుపు భారతీయుల వంటల్లోనే కాకుండా, వివాహాది వేడుకల్లోనూ ప్రాముఖ్యం కలిగిన దినుసు. అయితే, ఆర్థరైటిస్, టెండనైటిస్, బర్సయిటిస్ లాంటి రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల నివారణలో, కిడ్నీల ప�
దేశీ పండ్లు రుచిని పంచడమే కాకుండా ఆరోగ్యానికి (Health Tips) కూడా మేలు చేస్తాయి. సీజన్లకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండు ప్రసిద్ధి కాగా వీటిలో పోషకాలూ మెండు.
ఉప్పు కలపకుండా వేయించిన పల్లీలు స్నాక్స్గా మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ పల్లీలు తినడం వంటికి మంచిది కాదనేది ఓ అపోహ మాత్రమే! గుప్పెడన్ని తింటే సమస్యేమీ ఉండదు. శరీరానికి కావాల్సిన �