వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాలని �
మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని ఎనిమిది నుంచి పది గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4.30 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు.
వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 తేదీల నుంచి పరీక్షలను ప్రారంభించేలా రూపొందించిన షెడ్యూళ్ల నివేదికను ప్రభుత్వానికి పంపి�
పదో తరగతి విద్యార్థుల కోసం ఆయుష్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వార్షిక పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పరీక్షల వేళ విద్యార్థుల మేధోశక్తిని, పఠన సామర్థ్యాన్ని పెం�