Road Accident | ఏపీలో రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయిన ఘటనను మరవకముందే అన్నమయ్య జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Dogs Attack | ఏపీలో దారుణం జరిగింది. పంటపొలాల వద్ద నిద్రిస్తున్న రైతుపై కుక్కలు దాడి చేయడంతో చికిత్సపొందుతూ రైతు మృతి చెందిని విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో(Annamaiya district) జరిగింది .