TTD | టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం నాడు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని
IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Covid Curfew | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్తో 103 మంది మృతి | ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ప్రైవేటు దవాఖానలకు గట్టి షాక్ | కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా వి�
ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు | రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.