కోడి గుడ్డు చిన్నబోయింది. బాలింతలు, పసికందులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న కోడి గుడ్లు చిన్న సైజులో దర్శనమిస్తున్నాయి.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కే
ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం అధికారులు, కాంట్రాక్టర్ల ధన దాహంతో పక్కదారి పడుతున్నది. అంగన్వాడీల్లోని లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రతి నెలా ఒక్కొక్�
చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన కోడి గుడ్లను ఓ వ్యక్తి అంగట్లో అమ్మకానికి పెట్టాడు. స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా చౌ�
ఆరోగ్య తెలంగాణలో భాగంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, పప్పులు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష�