అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణం�
టాలీవుడ్ లో డసుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్అప్ �
కరోనా వైరస్ కారణంగా కొత్త సినిమాలు విడుదల కావడం లేదు. ఒకవేళ విడుదలైనా కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. ఇలాంటి సమయంలో చాలా సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ హీరోయిన్ గా నటిం
‘నటిగా నాకు ఎలాంటి పరిమితులు లేవు. నవ్యానుభూతికి లోనుచేసే పాత్రల్లో కనిపించాలనుంది’ అని చెప్పింది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్చంద�
టాలీవుడ్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ పుష్పలో స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేసి..ఆ రోల్ కోసం అనసూయను సెలెక్ట్ చేశాడు.
సినీ పరిశ్రమకు కరోనా కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది కరోనా వలన సినీ పరిశ్రమ తొమ్మిది నెలలు పూర్తిగా స్తంభించి కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ వలన షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్�
అభిమానం అనేది హద్దుల్లో ఉన్నంత వరకు మాత్రమే బాగుంటుంది. ఒక్కసారి అది హద్దులు దాటిందంటే మాత్రం అస్సలు బాగోదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా గురించి ఏం చెప్పాల�
అందాల ముద్దుగుమ్మ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి మనందరికి తెలిసిందే. తన ప్రాజెక్టుల విషయాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అడపాదడపా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెం�