సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చెరాగ్పల్లి శివారులో హైదరాబాద్-ముంబయి 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన రవాణా శాఖ సరిహద్దు చెక్పోస్టులో సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి ప�
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) రాత పరీక్ష ఈ నెల 28న నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 113 ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అభ్యర్థుల
అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పరీక్ష హాల్టికెట్లను బుధవారం నుంచి https://www.tspsc. gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఏఈఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1,540 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేష�