తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) �
ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీ�
టోల్ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్ను అడగ్గా అంబులెన్స్లో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్ను సుమారు క
దేశంలోనే తొలిసారిగా అంబులెన్స్లో నైట్రిక్ ఆక్సైడ్తో కూడిన హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖాన వైద్యనిపుణుడు డాక్టర్ నలినీకాంత్ పాణిగ�
Gandhi Hospital | హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప�
JCB | రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రావడం లేదు.. దీంతో బాధితుడిని ఆటోలో హాస్పిటల్కు
జైపూర్: ప్రసవానికి ఆరు గంటల ముందు ఒక మహిళ అంబులెన్స్లో పరీక్ష రాసింది. అనంతరం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యి మరునాడు జరిగిన పరీక్ష కూడా రాసింది. రాజస్థాన్లోని ఝ
ఎదిగే క్రమంలో పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పడం చాలా అవసరం. అలా చేయడమే ఒక తల్లి ప్రాణాలు కాపాడింది. ఇంట్లో ఉండగా ఆమెకు అనుకోకుండా కళ్లు తిరిగాయి. దాంతో స్పృహకోల్పోయి కింద పడిపోయింది. ఆ ఇంట్లో నాలుగ
యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీ�