దేశంలోనే తొలిసారిగా అంబులెన్స్లో నైట్రిక్ ఆక్సైడ్తో కూడిన హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖాన వైద్యనిపుణుడు డాక్టర్ నలినీకాంత్ పాణిగ�
Gandhi Hospital | హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప�
JCB | రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రావడం లేదు.. దీంతో బాధితుడిని ఆటోలో హాస్పిటల్కు
జైపూర్: ప్రసవానికి ఆరు గంటల ముందు ఒక మహిళ అంబులెన్స్లో పరీక్ష రాసింది. అనంతరం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యి మరునాడు జరిగిన పరీక్ష కూడా రాసింది. రాజస్థాన్లోని ఝ
ఎదిగే క్రమంలో పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పడం చాలా అవసరం. అలా చేయడమే ఒక తల్లి ప్రాణాలు కాపాడింది. ఇంట్లో ఉండగా ఆమెకు అనుకోకుండా కళ్లు తిరిగాయి. దాంతో స్పృహకోల్పోయి కింద పడిపోయింది. ఆ ఇంట్లో నాలుగ
యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకుని వస్తున్న ఆరుగురు ఆ ప్రమ�
ఆపదలో ఉన్న వ్యక్తుల కోసం ‘108’ ద్వారా వైద్యసేవలందించిన తరహాలోనే రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలనిస్తున్నాయి. మారుమూల పల�
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
చెన్నై: ఒక ఏనుగు రోడ్డును అడ్డగించింది. దీంతో నిలిచిన అంబులెన్స్లో ఒక మహిళ ప్రసవించింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏండ్ల గిరిజన మహిళకు గురువ�