Double Allowance For Cows | మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఆవులకు ఇచ్చే భత్యాన్ని రెట్టింపు చేసింది. ఆ రాష్ట్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటించింది. గోశాలల్లో ఉన్న ఆవులకు రోజు వారీ గ్రాంట్ను రూ.20 నుంచి రూ. 40కు పెంచుతున్నట్�
సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 2న తమ డిమాండ్ల సాధనకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసనకు సన్నద్ధమవుతున్నారు.
ఎన్ఫోర్స్మెంట్లో చలాన్లు వేయడం ఒక్కటే కాదని, రద్దీ సమయంలో ట్రాఫిక్ నియంత్రణపైనే దృష్టి పెట్టాలని నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్రెడ్డి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులు పెంచడం హర్షణీయమని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్త రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు విశిష్టమైన సేవలు అందించిన వ�
సినిమా హాళ్ల యాజమాన్యాలకూ, ప్రేక్షకులకు మధ్య తినుబండారాల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. యాజమాన్యాలకు ధరలను నిర్ణయించడంలో, ఇతర నిబంధనల విషయంలో పూర్తి హక్కులున్నా�
Liz Truss | బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్కు ఇకపై ఏటా రూ.కోటి రూపాయల అలవెన్స్ వస్తుందట. యూకే చట్టాల ప్రకారం దేశ ప్రధానిగా పనిచేసిన వాళ్లు మరణించే వరకు
టీఎస్ ఫుడ్స్లో పనిచేస్తున్న రెగ్యులర్, క్యాజువల్ ఉద్యోగుల అన్ని అలవెన్స్లను 20 శాతం పెంపునకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదించినట్టు సంస్థ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ తెలిపారు.
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): జీవన వ్యయం పెరిగినందున అర్చకుల గౌరవభృతిని రూ.6,000 నుంచి రూ.10 వేలకు పెంచాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. మరో 2,000 మంది అర్చక ఉద్యోగులకు గ్రా�
మహిళలకు ఉచిత ప్రయాణం సీఎంగా ప్రమాణం చేసిన వేళ ప్రజలకు స్టాలిన్ వరాలు తనయుడు ఉదయనిధికి క్యాబినెట్లో దక్కని చోటు చెన్నై, మే 7: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణాన్ని స�