బూరుగుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని �
Woman Killed Father-In-Law | సుమారు రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్ర పన్నింది. కోటి ఖర్చు చేసి మామను చంపించింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ మహిళను పోలీసులు అరెస్ట�
తల్లిదండ్రులకు ఇద్దరికీ మద్యం తాగించి ఐదేండ్ల బాలుడిని బిక్షాటన చేసే వ్యక్తి ఎత్తుకెళ్లిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అడ్మిన్ ఎస్సై శివకుమారి తెలిపిన వివరాల ప్రకారం... ర�
పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తిమ్మాజిపేట మండలం హనుమాన్తండాకు చెందిన మునావత్ మైనా (19) ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థిని కు�