జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు.
ఆలేరు మండలం బహదుర్ పేట గ్రామం నుంచి చిన్న కందుకూరు గ్రామాన్ని కలిపే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం గ్రామానికి చెందిన పలు గిరిజన కుటు�
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీ�
ఈ నెల 31న హైదరాబాద్లో నిర్వహించే టీజేఎఫ్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జూకంటి అనిల్, ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ర�
ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ గౌడ్ జన్మదినాన్ని బుధవారం స్థానిక పాఠశాల క్రీడా మైదానంలో సూర్యోదయ వాకర్ సొసైటీ ఘనంగా నిర్వహించింది.
ఆలేరు పట్టణానికి చెందిన ఎమ్మె బాలకిషన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. తనతో పాటు విద్యనభ్యసించిన ఆలేరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ 2001 - 2002 బ్యాచ్ విద్యార్థులు రూ.61,600/- ను విరాళంగా కుటుంబ సభ్యులకు అందజేశా�
యాదాద్రి భువనగిరి : ఆలేరు పట్టణంలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 35 కిలో�