భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకు గ్రామ సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి , నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. మద్యం విక్రయిస్తే..
మండలంలోని సజ్జన్పల్లి గ్రామంలో మద్యం విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయాలు చేపడితే లక్ష రూపాయల జరిమానా విధించాలని తీర్మానించారు.
FIFA World Cup | అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో