జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ఆలయ అధికారులు, అర్చకులు గత కొంత కాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు పత్రికల్లో పెద్ద మొత్తంలో కథనాలు వెల్లువడుతున్నట్లు మండలి సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి �
కోటి లింగాలు కొలువై దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపు రం క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపు రం) నాలుగు శక్తిపీఠాలుండగ�
Alampur Jogulamba Temple | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం అలంపూర్లోని జోగులాంబ అమ్మవారిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దర్శించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగ�
అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, cఆలయాల ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జోగుళాంబ అమ్మ వారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నిత్యపూజల్లో భాగంగా యాగశాలలో హోమాలు, బలిహరణం, కుంకుమార్చనలు సందర్భానుసారంగా నిర్వహించారు.