సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అందులో అగ్ర దర్శకహీరోలు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అల వైకుంఠపురములో’ చ�
అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్కు ఓ క్రేజ్ వుంది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాలు విజయంతమైన చిత్రాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
Allu Arjun’s Ala Vaikunthapurramuloo | సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో తెలుగులో కంటే హిందీలో పెద్ద విజయం అందుకొన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా హిందీలో ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్.. 80 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. సి�
‘హీరో, విలన్ అనే భేదాలు నాకు లేవు. నిడివితో సంబంధం లేకుండా నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తా’ అని అన్నారు గోవింద్ పద్మసూర్య. ‘అలా వైకుంఠపురములో’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా చక్కటి నటనతో
Ala Vaikuntapuramlo | 2020 సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోదు. ఎందుకంటే విడుదలైన రెండు పెద్ద సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఒకవైపు మహేశ్ బాబు.. మరో వైపు అల్లు అర్జున్ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర అద్భ�
ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు వివిధ భాషలలో రీమేక్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతుండగా, ఈ రీమేక్�
సరదాగా మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడం సినీజనాలకు కామనే. ఇప్పుడలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మె�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం �