Akkannapet | రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరాఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
మెదక్-అక్కన్నపేట మధ్య రూ.15.49 కోట్లతో నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ ట్రయల్న్ పనులు విజయవంతమయ్యాయి. మంగళవారం అక్కన్నపేటలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బ్ర�
తమకు పరిహారం అందలేదంటూ ఓ యువకుడు పురుగుమందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం చోటుచేసుకున్నది. అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన నందారం వ�