Republic | తెలుగమ్మాయి అయినా కూడా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఐశ్వర్య రాజేశ్ ( aishwarya rajesh )కు చాలా కాలం పట్టింది. నిజానికి ఈమె తెలుగమ్మాయి అని చాలా మందికి తెలియదు. పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోనే
‘కథానాయికగా మాత్రమే నటించాలనే నియమాలు నాకు లేవు. పాత్ర నిడివి గురించి నేనెప్పుడూ పట్టించుకోను. క్యారెక్టర్ చిన్నదైనా చాలా కాలం పాటు గుర్తుండిపోవాలని కోరుకుంటా’ అని చెప్పింది ఐశ్వర్యరాజేష్. ఆమె కథానా
మ్యూజిక్ దిగ్గజం మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఆయన ప్రతి సినిమాలో భాగం అయ్యేవారు. సూపర్ హీరోస్ సినిమాతో పరిచయమైన ఈయన.. పదేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. కుర్ర సంగీత
‘థియేటర్స్లో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదలచేస్తున్నందుకు నన్ను కొందరు విమర్శించారు. వారిపై నాకు ఎంతో గౌరవముంది. నేను వారి కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తున్నా. కాసేపు నన్ను తమ కుటుంబం నుంచి వెలివేశ�
టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అంతగా కలిసిరాదు.. ఇక్కడ వాళ్లు స్టార్ హీరోయిన్ హోదా అందుకోవడం చాలా కష్టం.. ఎన్నో సంవత్సరాలుగా మన దగ్గర ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ఇదే. తెలుగు ఇండస్ట్రీలో మన అమ్మాయిలకు చోటు ఉండదని
సినీ పరిశ్రమలో వారసుల టాపిక్ కొత్తేమి కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చిత్రపరిశ్రమల్లో సాధారణంగానే వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది.
అందాల ముద్దుగుమ్మలు సైతం వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అష్టకష్టాలు పడుతున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం ఎంత కష్టప�
కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరుగుతుండడం, రానున్న రోజులలో థర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్
ఐశ్వర్య రాజేష్ .. తమిళంలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్తో బిజీగా ఉంది.
దేవాకట్టా-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం.
రమకృష్ణ | సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.
టాలీవుడ్ లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. పవన్కల్యాణ్-రానా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా..వన్ ఆఫ్