ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మాన్సూన్ సేల్' పేరుతో దేశీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరకే విక్రయిస
దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. మే నెలలో 140.56 లక్షల మంది దేశీయంగా ప్రయాణించారని డీజీసీ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ప్రయాణించిన 137.96 లక్షల మందితో పోలిస్తే 1.89 శాతం పెరి
విపత్కర పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ తన వక్రబుద్ధి చూపింది. భారీ వడగళ్ల వాన, తీవ్రమైన కుదుపులతో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన ఢిల్లీ-శ్రీనగర్ ప్రయాణికుల ఇండిగో 6ఈ 2142 విమానాన్ని తమ గగనతలం నుంచి ప్రయాణిం
వియత్నాం వెళ్లే విమాన ప్రయాణికులకు మరో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. వియట్జెట్.. వియత్నాంకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు మంగళ, శనివారా�
హైదరాబాద్: ట్రూజెట్లో అమెరికాకు చెందిన ఇంట్రప్స్ 49 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. ఆర్థిక వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంగా మెయిల్ గ్రూపు డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ.. ఇరు సంస్థల మధ్