దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు పెరుగుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికులు 1.4 శాతం ఎగబాకి 16.77 కోట్లకు చేరుకున్నారని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అమెరికా, హైదరాబాద్ మధ్య నడిచే విమానాలపై ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న దాడుల పర్వంతో ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుండటంతో.. పలు దేశ
SpaceX Starship: ఎలన్ మస్క్కు షాక్ తగిలింది. ఆయన కంపెనీ స్పేస్ఎక్స్ చేపట్టిన 8వ స్టార్షిప్ ప్రయోగం విఫలమైంది. నింగికెగిరిన కొన్ని క్షణాలకే ఆ వ్యోమనౌక పేలింది. కానీ ఆ షిప్లోని బూస్టర్ మాత్రం నిర్దేశి�
UK air traffic network failure | బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ (UK air traffic network failure) అయ్యింది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో �
భారత్లో దేశీయ విమానయానం ఏప్రిల్ 30న సరికొత్త రికార్డ్ను అందుకున్నదని పౌర విమానయాన శాఖ తెలిపింది. గత ఆదివారం ఎయిర్ ట్రాఫిక్ ఆల్ టైం గరిష్టస్థాయికి చేరుకున్నది.ఆ ఒక్కరోజులో దేశీయంగా 2,978 విమాన ప్రయాణా�
Air Traffic | దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏప్రిల్ 30న ఆదివారం రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశా�
శంషాబాద్ ఎయిర్పోర్టు కిటకిట ఏడేండ్లలో 17 శాతం పెరుగుదల: జీఎమ్మార్ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ నానాటికీ �