Air India | విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Issue) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖతార్ రాజధాని దోహా (Doha) బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో (Air India Express Flight) సాంకేతిక సమస్య తలెత్తింది.
ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఊహించని విధంగా వెనుతిరిగింది. మార్గమధ్యలో జమ్ములో ఆగాల్సి ఉన్నా, అక్కడ ల్యాండ్ కాకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సోమవారం మధ్యాహ్�
టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థకు ఉద్యోగులు షాకిచ్చారు. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి మూకుమ్మడిగా సె�
షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ( Air India Express flight) సాంకేతిక లోపం వాటిల్లిన కారణంగా త్రివేండ్రం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.