ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ సేవల సంస్థ నెప్రోప్లస్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెప్రోకేర్ హెల్త్ సర్వీసెస్..పబ్లిక్ ఇష్యూకి(ఐపీవో)కి సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఆయనకు పరీక్ష
accident | యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్లో (BB Nagar) రోడ్డు ప్రమాదం జరిగింది. పశువులను తరలిస్తున్న ఓ వ్యాను బీబీనగర్ ఎయిమ్స్ వద్ద జేసీబీని ఢీకొట్టింది
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో డయాబెటిక్ రెటీనోపతిపై అవగాహన పెంచడానికి జనరల్ మెడిసిన్ కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ విభాగాల సమన్వయంతో నేత్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్�
ఢిల్లీ : జూలై 2021 సెషన్కు ఫెలోషిప్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష స్టేజ్-1 ఫలితాలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. స్టేజ్ 1 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సిబిటి)