ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ ఒంటరైపోయారా.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవి రేసు�
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సిద్ధార్థ విహార ట్రస్ట్' భూ కేటాయింపుల వ్యవహారం కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. బెంగళూరులోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్లో
రాష్ట్ర కాంగ్రెస్కు నూతన సారథి, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో శుక్రవారం జోరుగా చర్చలు జరిగాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పార�
Mallikarjun Kharge | ఇండియా కూటమిలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ను తీసుకునే విషయమై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించార�
కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు వ్యతిరేకమని మరోసారి స్పష్టమైంది. బడుగు బలహీన వర్గాల వారికి చట్టసభల్లో అవకాశాలు కల్పించే విషయంలో హస్తం పార్టీ అసలు వైఖరి తెలిసిపోయింది.
రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలపై సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లా�
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస