ఔషధ గుణాల కీరదోస.. కర్షకుల గోస తీరుస్తున్నది. ఆహార పంటగానే కాదు.. వాణిజ్య పంటగానూ విరివిగా సాగవుతున్నది. తక్కువ రోజుల్లోనే చేతికి వస్తూ.. రైతులను లాభాల బాట
పట్టిస్తున్నది. దీనికి మార్కెట్లో ఏడాదంతా గిరాకీ
భర్త పీజీ, భార్య డిగ్రీ చేశారు. ఉన్నత విద్యావంతులైనా.. వారిద్దరూ వ్యవసాయం వైపే అడుగులేశారు. తమకున్న నాలుగు ఎకరాల్లో టమాట, బీర, పచ్చిమిర్చి పంటలను సాగు చేస్తున్నారు.
అటవీ ప్రాంతాల్లోని రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. అడవిపందుల బీభత్సం. ఆహార పంటలతోపాటు అన్ని రకాల వాణిజ్య పంటలకూ అడవిపందుల ద్వారా అపార నష్టం వాటిల్లుతున్నది.
ప్రకృతిసిద్ధంగా లభించే దసలి పట్టుతో.. ఆదివాసీ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. పట్టుపురుగుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో సబ్సిడీలు పొందుతూ.. పెట్టుబడులు లేకుండానే ల�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల రైతులు.. పొప్పడి సాగుపై దృష్టి పెట్టారు. మార్కెట్లో ఈ పండ్లకు గిరాకీ ఉండటంతో.. మండలంలోని చిన్నమాసన్పల్లి, లింగారెడ్డిపల్లి, ఎల్కల్, బేగంపేట, రామారం తదితర గ్రామాల్లోని రైతు